కౌఠ(బి)లో ఉగాది పంచాంగ శ్రవణం
బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ (బి) గ్రామంలో గురువారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలను వివరించారు. రాశుల వారిగా…