ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి రైతులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన తునికి కృషి విజ్ఞాన…
ముద్ర ప్రతినిధి, మెదక్:
మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి…