పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత -ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా
ముద్ర మల్కాజిగిరి:
పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్ గుప్తా తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న “ఎన్విరాన్మెంట్ సర్వీస్…