విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – సమాచారం లేకుండా సరఫరా నిలిపివేతతో ప్రజల ఆగ్రహం
ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్:
జిల్లా కేంద్రంలోని రాహత్ నగర్ కాలనీ, స్నేహపూరి కాలనీ, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముందస్తు సమాచారం…