స్పీకర్ సహకారంతో ఇళ్ల స్థలాలను ఇప్పిస్తాం -కాంగ్రెస్ అభ్యర్థి మల్లేష్
ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో 25వ వార్డులో నివసిస్తున్న దళిత వర్గానికి చెందిన వారికి ఇళ్లస్థలాలు ఇప్పించేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ మల్లేష్ పేర్కొన్నారు. గత కొన్ని…