తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా మెరుగు మధు నియామకం..
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా భువనగిరి పట్టణానికి చెందిన మెరుగు మధు ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పూస శీను మాట్లాడుతూ…