హైదర్ నగర్లో వివాహిత అదృశ్యం: కెపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు
ముద్ర కూకట్పల్లి :
కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఓ వివాహిత ఇంటి నుండి అదృశ్యమైన ఘటన కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదర్ నగర్, నందమూరి నగర్కు చెందిన మహమ్మద్ ఖలీల్ మియా కుమార్తె రజియా బాను బేగం (25) గత…