కేపీహెచ్బీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం: ఆందోళనలో కుటుంబ సభ్యులు
హైదరాబాద్ ముద్ర కూకట్పల్లి
ఫిబ్రవరి 11: పనికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. సైదాబాద్కు చెందిన పల్లవి సిండే (26) అనే యువతి అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.…