ఈ నెల 16 న జిల్లా అధికారులకు శిక్షణా తరగతులు- కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
భారత జనగణన–2025 నిర్వహణకు సంబంధించి జిల్లాలోని అధికారులకు ఈ నెల 16న శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని…