వరికి మద్దతు ధర పెంచిన ప్రధాని నరేంద్ర మోడి
రైతు పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడి- తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు
ముద్ర, తుంగతుర్తి.....
దేశంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రాక ముందు 1400 రూపాయలుగా ఉన్న వరి ధాన్యం ధర, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత నాటి నుండి నేటి…