ప్రజలకు వాస్తవాలు తెలియాలి -మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని, వాస్తవమేదో అవాస్తవమేదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…