వన్ డే వన్ వార్డు‘ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన పీయేసీ ఛైర్మన్
ముద్ర, శేరిలింగంపల్లి:
చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జరిగిన వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ అధికారి…