Take a fresh look at your lifestyle.

అనిత కుటుంబని అండగా ఉంటాం : తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

మున్సిపల్ కార్మికురాలు ఆడెపు అనిత అనారోగ్యంతో మృతి చెందగా మున్సిపల్ చైర్మన్ తoగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయంచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అనిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.