ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి .-నూతన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లకు సూచించిన పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్…
ముద్ర, తాండూర్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చెంతవరకు ప్రజల పక్షాన పోరాటం చేయాలని బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశేల్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజున నూతన కౌన్సిలర్లకు…