25 న జరిగే పెన్షనర్ల జేఏసీ నిరసన ను జయప్రదం చేయండి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట జిల్లా పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా స్టేట్…