ప్లాస్టిక్ నష్టాలపై అవగాహన అవసరం -పర్యావరణ శాస్త్రవేత్త తిరుపతి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురవుతున్న అనర్థాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త తిరుపతి విద్యార్థులను కోరారు. బైంసా పట్టణంలోని జిపిఎల్ డిగ్రీ కళాశాలలో…