Khammam: 11వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా-ఏదులాపురం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి
కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపుతా
ముద్ర, ఖమ్మం :
ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. రాజకీయాల…