Take a fresh look at your lifestyle.
Browsing Tag

Ponguleti Srinivas Reddy

ప్రగతి పథంలో పేదల సంక్షేమం ​అభివృద్ధి పనులకు సమప్రాధాన్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ముద్ర, ఖమ్మం : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం పరుగులు పెడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతోందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు…

యుద్ధ ప్రాతిప‌దిక‌న‌ అభివృద్ది ప‌నులు పూర్తి చేయాలి-వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దిపై మంత్రి పొంగులేటి…

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్దికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు త్వ‌ర‌లో ఎంజిఎం హాస్పిట‌ల్ ప్రారంభం అండ‌ర్ గ్రౌండ్ ప‌నుల‌కు శంకుస్దాప‌న‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వ‌రంగ‌ల్…

99 రోజుల్లో ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి హౌసింగ్ బోర్డు ప‌రిధిలోని 5వేల రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ పూర్తి…

తెలంగాణ హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్‌ ప్రారంభం ముద్ర, తెలంగాణ బ్యూరో : 99 రోజుల ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక కార్య‌క్ర‌మంలో భాగంగా హౌసింగ్ బోర్డు ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న 5వేల రిజిస్ట్రేష‌న్‌ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని రాష్ట్ర…

జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు– టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని టీయు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని…

అక్రమ కూల్చివేతలపై శాసనసభ, మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భూదాన్ భూములపై ఆ ముగ్గురు మంత్రుల కన్ను అందుకే నోటీసులు ఇవ్వకుండా పేదలను రోడ్డన పడేశారు స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలు, అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు ముద్ర, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అక్రమ సంపాదన కోసం…

ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు

  ముద్ర ప్రతినిధి సంగారెడ్డి... జర్నలిస్టు రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జాతీయ నాయకుడు కే శ్రీనివాస్ రెడ్డి గారిని రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని రెండోసారిగా ప్రభుత్వం నియమించినందుకు ఆందోల్…

అల్వాల్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయండి – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్…

ముద్ర: మల్కాజిగిరి అల్వాల్ లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుకు సచివాలయం లో గురువారం మల్కాజిగిరి…

ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడెక్కడ..? ఎన్నెన్ని ఉన్నాయో లెక్క తేలుస్తాం-మంత్రి పొంగులేటి సంచలన…

బీఆర్ఎస్ ... ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది నేను కాన్ఫరెన్స్ కాల్‍లో ఏం మాట్లాడానో ఆ పార్టీ నేతలకు ఎలా తెలుస్తుంది..? ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడెక్కడ..? ఎన్నెన్ని ఉన్నాయో లెక్క తేలుస్తాం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఈ…

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం- సమావేశంలో మంత్రి పొంగులేటి

మున్సిపాలిటీలలో 80% సీట్లు గెలుస్తున్నాం -గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది * ఇప్పటికీ ఫోన్ టాపింగ్ జరుగుతుంది * బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం * ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం - ఏప్రిల్ నుండి రెండో విడత ఇందిరమ్మ…

సింగ‌రేణి ప్ర‌జ‌ల‌కోసం జీవో 76ను ప‌రిష్క‌రిస్తాం-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…

  కాంగ్రెస్ అభ్య‌ర్దుల‌ను గెలిపిస్తే మ‌రిన్ని ప్ర‌గ‌తి ఫలాలు ముద్ర, కొత్త‌గూడెం : కొత్త‌గూడెం- సింగ‌రేణి ప్రాంతంలో ఇండ్ల స్ధ‌లాల‌కు సంబంధించి జివో 76ను ప‌రిష్కరించి ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…