ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం…