వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం… జిల్లా విద్యాధికారి కె. రాము……
ముద్ర ప్రతినిధి, జగిత్యాల :
వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు జిల్లా విద్యాధికారి కె. రాము తెలిపారు. జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై…