రాంరెడ్డి మృతి విద్యార్థి, ఉపాద్యాయ రంగాలకు తీరని లోటు : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్
ముద్ర, చిట్యాల :
ప్రమోద సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఉపాద్యాయులు కందిమళ్ళ రాంరెడ్డి మరణం విద్యార్థి,ఉపాద్యాయ రంగాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు అన్నారు. ఉపాద్యాయ వృత్తి లో అనేక మంది…