రైస్ మిల్లులపై ప్రభుత్వం ఉక్కు పాదం రిలిక్ ఆగ్రో రైస్ మిల్లు సీజ్
ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలో ప్రభుత్వం నుండి ధాన్యాన్ని తీసుకొని దుర్వినియోగం చేసిన రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం వనపర్తి మండలం నాచహళ్లి గ్రామంలోని రిలీక్ ఆగ్రో రైస్ మిల్లు లో తనిఖీలు…