22వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలని ఎమ్మెల్యేని కోరిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పట్టణంలోని 22వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలని కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కోరారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ…