నవజాత శిశువులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ముద్ర, వనపర్తి :
తల్లి పాలు మాత్రమే శిశువులకు అవసరమైన పోషకాలు అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, కాబట్టి నవజాత శిశువులకు మొదటి రెండేళ్ల వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం…