తండ్రి మరణం… కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
జోగుళాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలం విశ్వబ్రహ్మణ మండలాధ్యక్షులు, గంగన్ పల్లి గ్రామానికి చెందిన సదానందం అచారి(44) మంగళవారం సాయంత్రం గద్వాలలో జరిగిన…