మధ్యాహ్న భోజనం…. నిర్వహణ భయం భయం మరో ప్రధానోపాధ్యాయునిపై వేటు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణకు మరో ప్రధానోపాధ్యాయునిపై సస్పెన్షన్ వేటు పడింది. నిర్మల్ రూరల్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర్ ను సస్పెండ్ చేస్తూ డీఈఓ…