సంఘాల బలోపేతానికి కృషి మత్స్యకారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం టీజీఎఫ్సీఓ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీజీఎఫ్సీఓ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని గంగాపుత్ర సంఘం, సబ్జీమండిలో ఐదు సొసైటీలకు చెందిన…