తాండూరు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్:
తాండూరు మండలంలో రైతులకు ఊరట కలిగించే విధంగా PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక…