గోదావరి పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్ భక్తుల సౌకర్యాలే కేద్రం కావాలి : శైలజా రామయ్యర్
మహాదేవపూర్, ముద్ర:
2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జరగేలా సమగ్ర చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. సోమవారం గోదావరి పరివాహక జిల్లాల…