తిరుమలలో భక్తులకు శుభవార్త: సెల్కాన్ గ్రూప్ ‘సింహ నిలయం’ అతిథి గృహం ప్రారంభం
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కొండపై వసతి సౌకర్యాలను విస్తరించే దిశగా మరో కొత్త అతిథి గృహాన్ని ప్రారంభించింది. సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ‘సింహ నిలయం’…