బండచెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి -ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర : మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గంలోని బండచెరువును పరిరక్షిస్తూ ఆధునికరించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు.
సోమవారం బుద్ధ భవన్లో హైడ్రా కమిషనర్ ఎ .వి.రంగనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసి బండచెరువు…