నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచారు -బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్
ముద్ర, నారాయణపేట:
నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలను అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ అన్నారు. 6 గ్యారంటీల అమలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం నారాయణపేట…