మంచిర్యాల, ఆసిఫాబాద్ లో భూకంపం తీవ్రత 3.9గా గుర్తింపు
మహారాష్ట్ర సరిహద్దులోనూ కంపించిన భూమి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో రెండు జిల్లాల్లో భూకంపం సంభవించింది. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.9గా…