విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అంబులెన్స్ డ్రైవర్ పై వేటు
సంగారెడ్డి ముద్ర ప్రతినిధి:
జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలిస్తున్న డీసీహెచ్ఎస్.
డీసీహెచ్ఎస్ డాక్టర్ షరీఫ్ మంగళవారం జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తనిఖీ చేశారు సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట ప్రభుత్వ…