పథకాలను అర్హులకు చేరాలి- మండల సభలో కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరవేయడం మండల సభల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా…