రుక్సానాకు ఐ ఈ ఈ ఈ సీనియర్ సభ్యురాలుగా గుర్తింపు
రాజేంద్రనగర్, ముద్ర ప్రతినిధి:
వాసవి ఇంజినీరింగ్ కాలేజ్, హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కుమారి షేక్ రుక్సానాకు ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థ అయిన ఐ ఈ ఈ ఈ ద్వారా సీనియర్ సభ్యురాలుగా గుర్తింపు పొందారు. ఈ గౌరవం…