వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలి కేయూ మాజీ ఈసీ సభ్యులు సత్యనారాయణ గౌడ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం కేంద్రం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఈసీ సభ్యులు సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2026…