‘పుర’ పోరులో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి – బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు…