కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన మహిళ
ముద్ర ప్రతినిధి, బీబీనగర్:
కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం బీబీనగర్ మండలం గొల్లగూడెం లో చోటుచేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం …మండలంలోని…