భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మూడు దశల్లో విస్తృత అభివృద్ధి పనులు – మంత్రుల సమీక్ష
ముద్ర, హైదరాబాద్ :తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో…