Take a fresh look at your lifestyle.

అక్రమంగా నివసించే వారిపై చర్యలు తీసుకోవాలి

కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేఖరి: భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను భారతదేశం నుండి బహిష్కరించెందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో కథలాపూర్ ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వరరావు, బద్రి సత్యం, బండ అంజయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్, నరెడ్ల రవి, మహేష్, మల్యాల శ్రీనివాస్, దండిక లింగం, కాసోజి ప్రతాప్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.