“మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం” “జిల్లా కేంద్రంలో ఘనంగా భీమ్ యాత్ర”
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ , బాబు జగ్జీవన్ రామ్ ల స్పూర్తితో అణగారిన వర్గాల ఐక్యతను చాటుదామని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి…