గిరిజన సంస్కృతిని కాపాడుకుందాం -జిల్లా కలెక్టర్ రాజర్షిషా
బోథ్, ముద్ర:
గిరిజన సంస్కృతిని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నార్నూర్ మండలం జామిడి గ్రామంలో జరిగిన 9వ ఇప్ప పువ్వు పండుగ, అనాథ పిల్లల సంక్షేమ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…