మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు త్రీవ అన్యాయం * ఆరు…
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీఅర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బాసు హన్మంతు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం…