పదేళ్ల పాలనలో మోసాలే మిగిలాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి విమర్శ.
ముద్ర. పరకాల.
తెలంగాణలో 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు మోసాలు తప్ప మిగిలింది ఏమి లేదని పరకాల ఎమ్మెల్యే రేవుడి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. గత రెండు మూడు రోజులుగా పరకాల పట్టణంలో నీ వివిధ వార్డులలో విస్తృతంగా తిరుగుతూ…