మూసీ సుందరీకరణ భూ సేకరణ ప్రక్రియ వేగవంతం – ఆర్టీవో వెంకటరెడ్డి
- రాజేంద్రనగర్ ఆర్డిఓ పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్
ముద్ర ప్రతినిధి, బండ్లగూడ:
రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశామని ఆర్డిఓ వెంకట్ రెడ్డి తెలిపారు . ఈ అంశంపై…