జాతీయ లోక్ అదాలత్పై అవగాహన కోసం మార్చి 28న జిల్లా వ్యాప్తంగా నిర్వహణ
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య…