శిక్షణా తరగతులలో నేర్చుకున్న అంశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి … కార్యక్తర్తలకు పిలుపునిచ్చిన…
ముద్ర, శేరిలింగంపల్లి:
శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో భాగంగా…