పోలింగ్ ప్రక్రియ ని సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో
ఈ నెల 11 న జరిగే పోలింగ్ ప్రక్రియ ని సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అన్నారు.
మంగళవారం చౌటుప్పల్, పోచంపల్లి ఏర్పాటు చేసిన…