నేడు రాజ్ భవన్ కు కేటీఆర్ బృందం
‘బొగ్గు’కుంభకోణంపై విచారణ కోరే అవకాశం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నైనీ బొగ్గు టెండర్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…